భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం లోని శ్రీ రామ్ ఫైనాన్స్ ఈ సంస్థలో పని చేస్తున్న మేనేజర్ పరుచూరి రఘు ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మండలం లో కత్తి పోట్లతో మృతి
ఎటపాక మండలం లోని లక్ష్మీ పురం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.
ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి విధులకు వెళ్లిన రఘు హత్యకు గురైనట్లు భావిస్తున్న పోలీసులు
Post A Comment: