CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రామ్ ఫైనాన్స్ మేనేజర్ హత్య

Share it:
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం లోని శ్రీ రామ్ ఫైనాన్స్ ఈ సంస్థలో పని చేస్తున్న మేనేజర్ పరుచూరి రఘు ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మండలం లో కత్తి పోట్లతో మృతి

ఎటపాక మండలం లోని లక్ష్మీ పురం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.

ఈ రోజు ఉదయం ఇంట్లో  నుంచి విధులకు వెళ్లిన రఘు హత్యకు గురైనట్లు  భావిస్తున్న పోలీసులు
Share it:

TS

Post A Comment: