CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిబంధనల ప్రకారమే పురుగు మందుల దుకాణాల యజమానులు విక్రయాలు చేయాలి......

Share it:

 


చండ్రుగొండ మండలం టీవీ ప్రతినిధి: ఎరువులు, పురుగుమందులు దుకాణాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయాలు జరగాలని మండల వ్యవసాయశాఖధికారి  నవీన్ బాబు అన్నారు. సోమవారం రావికంపాడు గ్రామంలో గల ఎరువులు, పురుగు మందుల దుకాణలని ఆయన తనిఖీ చేశారు. చిల్లర  దుకాణం పక్కనే ఎరువులదుకాణం నిర్వహిస్తున్న డీలర్ లక్ష్మణరావుకు తగిన సూచనలు ఇచ్చారు. వెంటనే రెండు దుకాణాలన్నీ వేరువేరుగా నిర్వహించాలని, ఇప్పటివరకు విక్రయాలు, నిలిపివేయాలని డీలర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: