CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హక్కుల రక్షణ కోసం మాల మహానాడు ప్లీనరీ ని విజయవంతం చేద్దాం. చిట్టిమల్ల సమ్మయ్య రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు

Share it:

 




   

మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ 

అక్టోబర్ 31న హైదరాబాద్ లో జరిగే మాల మహానాడు ప్లీనరి సభ కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు  చిట్టిమల్ల సమయ్య   మాట్లాడుతూ దళితుల ఐక్యత కోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కుల వివక్షతకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం కృషిచేయాలని అన్నారు. ఈ నెల  అక్టోబర్ 27 వ తారీకున ప్రతి మండలం ,ప్రతి గ్రామాలలో తెలంగాణ మాల మహానాడు ఆవిర్భావ జేండ ఆవిష్కరణ లు చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యామ్ బాబు,  పల్లికొండ యాదగిరి,  గంగర్ల రాజరత్నం, ముగల రమేష్, మాధారి భద్రయ్య,  గుండాల నర్సింహారావు,మంచాల నాగేంద్ర కుమార్,మోదుగు బాబు , శ్రీను,5 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: