( నవ దంపతులను ఆశీర్వదించిన పెద్దలు,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు )
మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు భూపతి నరసింహారావు కుమారుని వివాహ పవిత్ర కార్యక్రమం కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేసి, నాయకులు కార్యకర్తలతో కలిసి నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో తుమ్మల వెంట మండల నాయకులు బోయినపల్లి సుధాకర్ రావు, కొత్తూరు వెంకటేశ్వరరావు, నేరెళ్ల లాలయ్య, జంగాల ఉమా, మాధవ రెడ్డి, నర్సారెడ్డి,పి వెంకటేశ్వరరావు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: