మన్యం మనుగడ ,వాజేడు:
వాజేడు మండలంలోని మండల ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్లో 16 మంది లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు ఎంపీపీ శ్యామల శారద జడ్పిటిసి తల్లడి.పుష్పలత మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామల వ్యవహరిస్తూ సొంత మేనమామ చేయలేని అటువంటి పనులను చేయిస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఒక లక్ష పదాహార్లు కానుకగా ఇస్తూ పేదల గుండెల్లో వెలుగు నింపుతున్నారు.అన్నారు ఈ కార్యక్రమంలో వాజేడు తాసిల్దార్ అల్లం. రాజు కుమార్. ఎం పి ఓ లక్ష్మీ నరసింహారావు .ఆర్ఐ మురళీకృష్ణ. లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: