CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అందజేయడం జరిగింది. మండల వ్యాప్తంగా 17 మంది లబ్ధిదారులకు 17,01,972రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ వినయశీల, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, పినపాక సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ ఖాయం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: