CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా వృద్ధాశ్రమం లో వృద్ధులకు పాలు, పండ్లు, మిఠాయిలు అందజేత

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మంగపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగపేట లో గల కొమురగిరి సామ్రాజ్యం చే నిర్వహింపడుతున్న కస్తూరీబా వృద్ధాశ్రమం లో వృద్దులకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు సిద్దంశెట్టి వైకుంఠం,ఉమ్మడిజయ శంకర్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి శ్రీనివాస్ రావు, ఉమ్మడి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు సిద్దంశెట్టి లక్ష్మణరావు చేతుల మీదుగా పాలు పండ్లు మరియు మిఠాయిలు పంపిణీ చేయటం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో సిద్దంశెట్టి రామ గోవిందం ,వెంకటేశ్వర్లు.ఆనంతుల కృష్ణమూర్తి ,తాటిపెళ్లి రాజేందర్,తోనుపుణురి వెంకటేశ్వర్లు చిదురాల, సతీష్ తదితర ఆర్యవైశ్య నాయకులు మరియు మైల జయరామి రెడ్డి ,చాడ మల్లయ్య,అన్నపూరెడ్డి రాణా ప్రతాప్ రెడ్డి,కోడం సత్యనారాయణ,యాలవర్తి శ్రీనివాసరావు,తుక్కాని శ్రీనివాస్, తదితర వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: