మన్యం టీవీ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం ముత్యలమ్మ తల్లి కల్యాణి మండపం నందు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిలు గా భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లపు దుర్గాప్రసాద్ , జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ చింతిరెలా రవికుమార్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండలంలో పార్టీ బలోపేతం కావడానికి అనుసరించలసిన విధానాలు పై చర్చించినారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పై పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామ రావు, రెడ్డి, పిలక వెంకటరమణ రెడ్డి ,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటమల్ల సంగీతారావు ,కనుబుద్ది దేవా, తెల్లం హరికృష్ణ ,నరేష్ ,ఉబ్బ వేణు, సందీప్ రెడ్డి మాజీ సర్పంచులు కంగాల వెంకటేష్, కణితి సమ్మయ్య, పాయం మరయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: