టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ మాజీ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి తొలి తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత బలపరిచారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయాలు, సంక్షేమ తెలంగాణ సాకారం, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్, పరిశ్రమలు.. దేశానికి దిక్సూచిగా దళితబంధు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్రానికి పలు డిమాండ్లతో తీర్మానాలు ప్రవేశపెట్టి.. ఆమోదించారు.
Post A Comment: