మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదేశాల మేరకు ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు మండల కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులిసైదులు,మండల ప్రధాన కార్యదర్శి అరెంకిరణ్ నియమించడం జరిగింది.ఈకార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు సామారాజ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ,యువజన కాంగ్రెస్ నాయకులు వెంకట్,సుధాకర్,భాస్కర్ చారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.
Post A Comment: