CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ కార్యకర్త గౌసియా బేగంను పరామర్శించిన మణుగూరు ఎంపీపీ కారం. విజయకుమారి

Share it:


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సమితిసింగారం పంచాయతీ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గౌసియా బేగం,భర్త జానీ అనారోగ్యంతో మరణించారు అని తెలుసుకొని,వారి భౌతిక ఖాయన్ని సందర్శించి, పూలమాల వేసి, నివాళులర్పించిన మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు, దహణసంస్కారాల ఖర్చులు నిమిత్తం రూ.5000 రూపాయల ను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చల.భారతి,టిఆర్ఎస్ మణుగూరు మండల,పట్టణ మహిళ విభాగం అధ్యక్షులు, రమాదేవి,చంద్రకళ,మరియు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: