మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కొండయి గూడెం గ్రామంలో యువజన నాయకులు బోయిళ్ళ.రాజు కొన్ని రోజుల క్రితం క్రిందపడి గాయాలు అవ్వడం తో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు పద్దం.శ్రీనివాస్, సిరికొండ.శ్యామ్ సుందర్, బొసెట్టి.రవి ప్రసాద్,గుర్రం. సృజన్,బాణోత్.రమేష్,కోరి భరత్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: