CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

Share it:

 


 సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్న అధికారులు

 గుండాల అక్టోబర్ 20 (మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సగింది. ఈ సమావేశం ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరై మండలంలో జరుగుతున్న ప్రగతిపై ప్రజా ప్రతినిధులకు వివరించారు. మండలంలో సమస్యలేమైనా అధికారుల దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అధికారులు ప్రజా ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ రామక్క , తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీ ఓ వలి, గుండాల ఎంపీటీసీ సంధాని, సర్పంచులు సీతారాములు , సమ్మయ్య , ముత్యమా చారి , సౌజన్య , అజ్మీరా మోహన్ , జయసుధ , లక్ష్మీ నర్సు , సరోజన , అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: