మన్యం మనగడ, వాజేడు: వాజేడు మండలం పెనుగోలు కాలనీ కి చెందిన ఉయిక. వైశాలి(16) సంవత్సరాలు బాలిక, గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతు మంగళవారం మృతి చెందింది. మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వైశాలి అనే బాలిక జ్వరం తో బాధపడుతున్న క్రమం లో బాలికస్థానిక స్థానిక హాస్పిటల్స్ లో వైద్యం చేయించినప్పటికి నయం కాలేదు.బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన అత్యవసర చికిత్స కొరకు భద్రాచలం కార్పోరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లుకుటుంబ సభ్యులు తెలిపారు.
Post A Comment: