*పోడు భూములకు పట్టాలివ్వాలని అక్టోబర్-5 వామపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగస్వాములు కావాలని పోడు భూముల హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఈ నెల 5న చేపడుతున్నా జాతీయ రహదారుల దిగ్బంధం పిలుపును విజయవంతం చేయాలని కోరారు ఆదివారం పాత బంగారు చలక ప్రాంతంలోని చింతకుంట లక్ష్మీపురం బొజ్జ గూడెం మర్రిగూడెం చింత పెంటి గూడెం తదితర ప్రాంతాల్లో లో ప్రచారం చేశారు హరితహారం పేరుతో పోడు సాగు దారులపై దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులను నిలుపుదల చేయాలని, డిమాండ్ చేశారు 2005కు ముందు నుండి ఉన్న భూముల అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్లమెంటులో చేపట్టిన చట్టాలను గౌరవిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని
భారత పార్లమెంటు లో చేసిన చట్టాలను సైతం అపహాస్యం చేస్తూ ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేసి నిరాశ్రయులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
5 నుంచి చేపట్టే పోరాటాన్ని జయప్రదం చేయాలని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, పిలుపునిచ్చారు .
Post A Comment: