CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చేప పిల్లలు ను చెరువులో వదిలిన జడ్పీటీసీసున్నం నాగమణి

Share it:
 మన్యం టీవి, ములకపల్లి:అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామంలో నల్లచెరువు ,మూకమామిడి చెరువులో బొచ్చా , రవ్వ ,మోచు 3,54,000 చేప పిల్లలు మత్య్స శాఖ ద్వార చేప పిల్లలు ను చెరువులో వదిలిన సున్నం నాగమణి జడ్పీటీసీ .ములకలపల్లి .ఈ కార్యక్రమంలో పాలుగున్నవారు పూసుగూడెం  సర్పంచి  బానోతు విజయ ,ముకమామిడి ఎం. పి. టి. సి.  తాటి తులసి ,ఉప సర్పంచి , పంచాయతి సెక్రెటరీలు ,మత్య్స శాఖ  క్షేత్రస్థాయి అధికారి న్. కొటేశ్వరవురావు ,సిబ్బంది మీడియం మంగరాజు తదితరులు పాలుగున్నారు.
Share it:

TS

Post A Comment: