గుండాల అక్టోబర్ 25 (మన్యం మనుగడ) గుండాల ,ఆళ్లపల్లి మండలాల నుండి టిఆర్ఎస్ 20 సంవత్సరాల గులాబీ పండుగకు రెండు మండలాల నుండి ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు హాజరయ్యారు. హైదరాబాదులోని హైటెక్స్ లో జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో నాయకులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి గుండాల పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్, కార్యదర్శి రవీందర్రెడ్డి , ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి , పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , జిల్లా నాయకులు మోకాళ్ళ వీరస్వామి, ఆళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి బాబా, గుండాల మండల యువజన నాయకులు అజ్జు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: