ప్రభుత్వ బియ్యం గ్రామానికి చేరటానికి కూడా ఇబ్బందిగా ఉంది
రహదారి సౌకర్యాన్ని మెరుగుపడేల చేయండి దామరతో గు గ్రామస్తుడు సుతారి సత్యం
గుండాల అక్టోబర్ 2 (మన్యం మన్యం) ప్రభుత్వ బియ్యం గ్రామానికి చేరటానికి కూడా ఇబ్బందిగా మారుతుందని తక్షణమే స్పందించి రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచాలని దామర తో గు గ్రామస్తులు సుతారి సత్యం అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంకటాపురం నుండి దామరతో గు వరకు రహదారి పూర్తిగా దెబ్బతిందని ఆయన అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సాధారణ మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు
Post A Comment: