మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి: ఏఐటీయూసీ 101వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ లో హమాలి వర్కర్స్ యూనియన్ మరియు పంచాయతీ కార్మికులు సంయుక్తంగా ఏఐటియుసి జెండాఎగురవేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జబ్బర్ సిపిఐ పార్టీ నాయకులు రామ చారి,హమాలికార్మికులు ముళ్ళపూడి రాంబాబు,సోయం నాగరాజు,జలగం సాగర్, మీడియం వెంగలరావు ,గోపి,కృష్ణ, రాంబాబు,గద్దల మహేష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: