CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యువత మత్తుకు బానిస కావొద్దు-సిఐ సట్ల రాజు

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో   మండల వ్యాప్తంగా ఏక ధాటిగా పై అధికారుల సూచన మేరకు గంజాయ్ అమ్ముతున్నారనే సమాచారంతో మండలంలోని పాన్ షాప్ లు మరియు హాట్స్పాట్ పై అశ్వాపురం పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు ఈ దాడులను ఉద్దేశించి అశ్వాపురం సీఐ సట్ల రాజు మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కావద్దని మత్తు వల్ల యువత జీవితాలు చిత్తు అవుతున్నాయని యువత సన్మార్గంలో ప్రయాణించాలని మత్తు వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంతో పాటు కొందరి జీవితాలు శాశ్వతంగా  అంగవైకల్యం అనుభవిస్తున్నారని మత్తుకు అలవాటైన కొందరు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు అని ఇకనైనా యువతలో మార్పు రావాలని సీఐ తెలిపారు మత్తు పదార్థాలు ఎక్కడైనా విక్రయిస్తున్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సట్ల రాజు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: