CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముగ్గురు ప్రాణాలు కబలించిన బోగ్గు లారీ

Share it:


 
  • ముగ్గురు ప్రాణాలు కబలించిన బోగ్గు లారీ
  • బిటిపిఎస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుమ్మలగూడెం గ్రామనికి చెందిన తండ్రి ,కొడుకు,కూతురు మృతి.
  • ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తన యస్ కార్డ్ వాహనం పై హాస్పిటల్ కి తరలించారు

మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని భద్రాద్రి పవర్‌ ప్లాంట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామనికి చెందిన అంబోజు.క్రిష్ణా తన కుమారుడు, కూతురు ద్విచక్ర వాహనం పై మణుగూరు నుండి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో భద్రాద్రి పవర్‌ ప్లాంట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు లారీ ఢీ కో ట్టడంతో అక్కడికి అక్కడే మరణించారు.పినపాక మండల పర్యటన ముగించుకొని మణుగూరు వేలుతున్నా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో బాధ పడుతున్న మృతుడు అంబోజు క్రిష్ణా కూతురిని తన ఎస్ కార్ట్ వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది.మృతుడు మణుగూరు లో మదుసూదన్ రావు హాస్పిటల్ లో కంపోండర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: