మన్యం టీవీ ఏటూరు నాగారం
ప్రియమైన ప్రజలారా!
పోడు భూముల కొరకు అక్టోబర్ 5న రహదారి దిగ్బంధం ని విజయవంతం చేయండి.
హరితహారం పేరుతో ఆదివాసులను అడవి నుంచి వెళ్ళగొట్టే పుట్టిన కుట్రను తిప్పికొట్టండి.
కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రను ప్రతిఘటించడండి.
అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసే వారికే భూమి హక్కు పత్రాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.
ప్రజలపై ఫారెస్ట్ పోలీష్ అధికారుల దాడులు దౌర్జన్యాలు, కేసును ఖండించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం!!
జెల్ -జంగల్ -హక్కు కొరకు పోరాడుదాం!!
విప్లవబీవందనాలతో
వెంకటాపురం వాజేడు కార్యదర్శి శాంతతో కరపత్రాన్ని విడుదల చేశారు.
Post A Comment: