మన్యం టివీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు , అనంతరం రాస్తారోకో నిర్వహించారు,ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పొలమురి రాజు, ఓరుగంటి బిక్షమయ్య
యువజన కాంగ్రెస్ నాయకులు పోతీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు సాయి కుమార్, షేక్ ఆసిఫ్ పాషా నల్లగట్ల ప్రవీణ్ రహీమ్ ఖాన్,
ఉకే సతీష్,
షేక్ అరీఫ్ పాషా, అమ్మినేనీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: