ప్రమాద భీమా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి బ్యాంకు మేనేజర్ అనిల్ కుమార్
మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రఘునాద పాలెం గ్రామానికి చెందిన కొడెం లక్ష్మీ నర్సయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. యన కరకగూడెం ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు నందు ఖాతా కలిగి 330 రూ,, ఇన్సూరెన్స్ చేసుకోవడంతో అయన మృతి చెందటంతో భార్య ,పిల్లలకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కను బ్యాంకు మేనేజర్ అనిల్ కుమార్, పవన్ కళ్యాణ్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా బ్యాంకు లో ఖాతా కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ చెసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మిత్రులు వెంకన్న, రమాదేవి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు
Post A Comment: