మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ స్టెల్లా దంపతుల కుమార్తె పుట్టినప్పటినుంచి జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 14 నెలల చిన్నారి కోసం బిఎల్ఎఫ్ సంస్థ సభ్యులు ఎఎస్ఐ జనార్ధన్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు . పుట్టినప్పటినుంచి అరుదైన జన్యు సంబంధిత స్పీనల్ మాస్క్యూలర్ అట్రాపి ఈ వ్యాధితో కొట్టుమిట్టాడుతు ఈ మేరకు అమెరికా నుంచి 16 కోట్ల విలువైన ఇంజక్షన్ తెప్పించి వైద్యం అందించాలని విజయవాడ చెందిన వైద్యులు తెలియజేశారు. అంత స్థోమత లేని ప్రవీణ్ దంపతులు సామాజిక మద్యం ద్వారా దాతలను వేడుకున్నారు దీన్ని గమనించిన మండలంలోని బి ఎల్ ఎఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ పలు సోషల్ మీడియా ప్రచారం చేశారు. సాయం చేయాలనుకునేవారు చిన్నారి తండ్రి ప్రవీణ్ 9908589604 సంప్రదించగలరు
Post A Comment: