మన్యం టీవీ మంగపేట. మంగపేట మండలం కత్తిగూడెం గ్రామం లో శనివారం నాడు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్ డే )జరపడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, కామేశ్వర్రావు, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ వెంకట నర్సమ్మ, మాలమహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాం బాబు, నాగరాజు, పాగా బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: