CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాయత్రి దేవి అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

కమలాపురంలో 

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం లో దేవి నవరాత్రి ఉత్సవ మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభిచామని ఈ సంవత్సరంతో 16వ సంవత్సరం ఉత్సవాలు భక్తుల సహకారంతో నిర్వహిస్తూన్నామని ఉత్సవ కమిటి సభ్యులు తెలిపారు.

ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మ వారు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు ధర్శనం ఇచ్చారు.ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీ చార్యులు అమ్మ వారి ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇప్పలపెళ్ళి రమేష్,భూర నాగేష్,నాగుల శ్రీనివాసు,రఘు(లారీ),కోరుకోప్పుల శంకత్,ఉర్జవన క్రిష్ణ,పడ్డా శ్రీను,మేనేని ప్రభాకర్, బాలక్రష్ణాలు,శంకర్,ఫాల్గుణ, క్రిష్ణారెడ్డి,నూకల రాజేష్,శ్రీ సీతామలయ ఆలయ కమిటి అధ్యక్షులు లెక్కల వేణుగోపాల నాయుడు,గూడా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: