CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిజేపి అధ్యర్యం లో గాంధీ జయంతి వేడుకలు

Share it:


మన్యం టీవి: ములకలపల్లి మండల:             మహాత్మా గాంధీ జయంతి సందర్భాంగా ములకలపల్లి సెంటర్ లో ఉన్న  మహాత్మ గాంధీ విగ్రహానికి పలువురు మండల బిజెపి నాయకులు పూలమాల వేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షలు అనుమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శనగపాటి సీతారాములు,మండల ఇంచార్జి జైన్ బిమల్ కుమార్ దళిత,మోర్చా కార్యదర్శి కాటికాల రంజిత్,ప్రధాన కార్యదర్శి భాస్కర్,రాజు కుమార్,

రాజు డాక్టర్,అర్.రాజు,యస్.యస్ మండల అధ్యక్షలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: