CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మరిచి పోలేని మహా నేత మాత్మ గాంధీ... బండారి రుక్మాంగదర.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 2 (మన్యం టీవీ) :- శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మునిసిపల్ 35 వ వార్డులో మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డ్ కౌన్సిలర్ రుక్మాంగద ర బండారి మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానేత ఆయన ఆశయ సాధన లో యువత అగ్రభాగాన ఉండాలని *బండారి* కోరారు. ఈ కార్యక్రమంలో రాస మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ కార్యదర్శి విల్ల్సన్ బాబు మరియు పట్టణ ప్రగతి కమిటీ సభ్యులు రజినీకాంతు బండారి, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ప్రముఖ డోలక్ విద్వాంసుడు పంది కొండయ్య, ఓం ప్రకాష్ పండిట్ , వెలగ వాసు, ఎస్సీ సెల్ వార్డు అధ్యక్షులు బాల నరసింహ, వార్డ్ కమిటీ బీసీ సంఘం నాయకులు మణికంఠ, మరియు మైనార్టీ నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఖాళీ, జానీ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: