మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకమండలి సభ్యులు సదుపట్ల.శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా విప్ రేగా కు పెద్దమ్మ తల్లి గుడి మెమొంటో ను,పుష్పగుచ్ఛంను అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యంబాబు, కార్యదర్శి రాం రెడ్డి,భుర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి. రమణారెడ్డి,జానకి రెడ్డి,బావ్ సింగ్,ఐటీసీ శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ నాయుకులు సానికొమ్ము శంకర్ రెడ్డి,చంద్రశేఖర్,కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: