మన్యం టీవీ మంగపేట.
గురువారం నాడు హుజరాబాద్ నియోజకవర్గo ఇల్లందగుంట మండలం,మాల్యాల గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో మాల్యాల గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓటరు మహా శయులకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో,గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు, పోరిక గోవిందా నాయక్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ , మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ, నూతిలకంటి ముకుందం మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, యూత్ నాయకులు సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: