మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బంధం ఉపేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్త ధాతలకు అశ్వరావుపేట నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వగ్గెల పూజా వారి బృందం అనేక మంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: