మన్యం టీవీ మంగపేట.
హైదరాబాద్ లో ఆదివారం జరిగిన తెలంగాణ మాల మహా నాడు 16 వ వార్షికోత్సవం జాతీయ మాల మహానాడు ప్లీనరికి మంగపేట మండలం నుండి తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లి కొండ యాదగిరి,జిల్లా అధ్య క్షులు కర్రీ శ్యామ్ బాబు అధ్వ ర్యంలో మంగపేట మండలం ములుగు జిల్లా నుండి సుమారు మూడు వందల మంది గ్రామ కమిటి అధ్యక్షులు మం డల కమిటీ అధ్యక్షులు మాల మహా నాడు నాయకులు కార్యకర్తలు మాల మహానాడు 16 వ వార్షికోత్సవo సభ లో పాల్గొన్నారు.
Post A Comment: