మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని తిలక్ నగర్ గ్రామపంచాయతీ నందు ఎంపీపీ నిధులను మంజూరు చేసిన సైడ్ డ్రైవ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కోరం కనకయ్య హాజరై భూమి పూజ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో ఎంపిపి చీమల నాగరత్నమ్మ, జెడ్ పి టి సి వాంకుడోత్ ఉమాదేవి, స్థానిక సర్పంచ్ భూక్య రవి, ఎంపీటీసీ కృష్ణ ప్రసాద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సర్పంచులు స్వాతి, చుక్కమ్మ, మౌనిక, ఎంపీటీసీలు రాము, సురేందర్, తెరాస రాష్ట్ర నాయకులు కనగాల పేరయ్య, జిల్లా నాయకులు మడుగు సాంబమూర్తి, ప్రభుదాస్ యాదవ్, తాటి బిక్షం, మూతి కృష్ణ, చిల్లా శ్రీనివాస్, సూర్యం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: