మన్యం మనుగడ వాజేడు. ఉత్తరప్రదేశ్ లోని లక్కీంపూర్ ఖేరి ఘటనకు బాద్యుడైనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ను బత్రాప్ చేయాలనీ. సిపిఎం పార్టీ అద్వర్యం లో బిజెపి పార్టీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా దిష్టిబొమ్మ ను, వాజీడు మండల కేంద్రం లో దగ్ధం చేయటం జరిగింది, అనంతర సిపిఎం. పార్టీ రాష్టాకమిటి సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలనీ సామరష్యం గా ఆందోళన చేస్తున్న రైతులను కన్వాయితో తొక్కించి రైతులను చంపేశారని. రైతులపట్ల క్రూరంగా వ్యవహరించిన కేంద్రమంత్రిని బ్రతరప్ చేసి. మంత్రి కుమారుణ్ణి జేలుకు పంపాలని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమం లో సిపిఎం, పార్టీ. జిల్లా కార్యదర్శి తుమ్మల. వెంకటరెడ్డి. మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి రావు. నాయకులు గుగ్గిళ్ల దేవయ్య, కారం భూలక్ష్మి, గార సధాక్రిన్,బచ్చల కృష్ణబాబు, బద్ది ఆదినారాయణ, పెదం వెంకటేష్, బద్ది భాస్కర్, కంబాలపల్లి కొండయ్య, తదితరలు పాల్గొన్నారు.
Post A Comment: