మన్యం టీవీ మంగపేట.
ములుగు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ బీసీ సెల్ పూర్తి కమిటీని ప్రకటించారు.
మoగపేట మండలం బీసీ సెల్ అధ్యక్షులుగా తిమ్మంపేట గ్రామానికి చెందిన శానం నరేందర్ , ప్రధాన కార్యదర్శిరాలుగా మల్లూర్ గ్రామానికి చెందిన ,కుదురుపక చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా నక్క యాకయ్య, మండల రవీందర్, చిన్న పెల్లి వెంకన్న, సంయుక్త కార్యదర్శులుగా బట్ట నరసింహులు, మద్దిరాల నరసింహమూర్తి,కార్యవర్గ సభ్యులు గా తెలంగాని గణేష్, డర్ర వెంకన్న, గౌరారం లవకుమార్, పాలగుండ్ల వెంకన్న,యార్రంగాని పురుషోత్తం, బాలిన రమేష్, బట్టనరసింహారావు ను ప్రకటించారు.
Post A Comment: