మన్యం టీవీ వాజేడు. వాజేడు మండలం కొంగల గ్రామ అటవీ ప్రాంతంలో దూసపాటి లోద్ధి వాటర్ ఫాల్స్ ని సుదూర ప్రాంతమైన హైదరాబాద్ నగరం నుండి స్నేహితులతో సరదాగా ప్రకృతి అందాలను వీక్షించడానికి వచ్చారు వారిలో ప్రమాదవశాత్తు దూసపాటిలోద్ది కొంగల వాటర్ ఫాల్స్ లో పెంట.రాహుల్. (23 ) సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందారు .
Post A Comment: