మన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి మండలం:గిరిదర్షిని ప్రత్యేక నమోదు కార్యక్రమంలో లో బాగంగా నాకు కేటాయించిన జగన్నాధపురం గ్రామ పంచాయితీ లోని చండ్రుకుంట గ్రామంలో సర్పంచ్ గడ్డం.భవాని అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో జిపిఎస్ రేగులకుంట ప్రధానోపాధ్యాయులు శంకర్, అంగన్వాడీ ఉపాద్యాయూరాలు సత్యవతి, గ్రామ సమాఖ్య గ్రామ దీపిక, కొరస వాసు,వెంకటేష్,గడ్డం దేవరాజు,ప్రసాద్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: