CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గంజాయి..పట్టివేత

Share it:



అశ్వాపురం రక్షకభట నిలయం లో సీఐ సట్ల రాజు మరియు ఎస్సై రాజేష్ విలేకరుల సమావేశంలో గంజాయి తో పట్టుబడ్డ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిధిలో కట్టవారి గూడెం గ్రామంలో.ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు యస్ఐ ఈ రాజేష్  తన సిబ్బంది తో మండల కృష్ణ ఇంటి నందు.తనిఖీలు నిర్వహించాగా మండల కృష్ణ అతని కుమారుడు మండల సరోజిత్ మరియు బ్రహ్మణపల్లి సాయి రామ్.గంజాయి తో పట్టుపడగా వాళ్ళు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మండల కృష్ణ ఒడిశా రాష్ట్ర నుంచి.30 సవత్సరాలు గా ఈ గ్రామంలో చేపల పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఒడిశాలో ఇతను కు.పరిచయం ఉన్నా శివోల్ అనే వ్యక్తి ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ  గ్రామస్థులు కు అమ్ముతూ డబ్బులు సంపాధిస్తున్నాము.తెలిపారు వీరి వద్ద నుంచి 3.కేజీ ల500 గ్రాముల గంజాయి ని  స్వాధీనం చేసుకున్నారు.దీన్ని విలువ సుమారు గా 70.000.వేలు ఉంటుంది. అని మరియు 18000.నగదు. ఒక చరవాణి స్వాధీనం చేసుకున్నారు వీరిని అరెస్టు చేసి వీరి పై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు ఎవరైనా ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై  చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు 

Share it:

TELANGANA

Post A Comment: