మన్యం టీవీ మంగపేట.
మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ మంగపేట మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించిన పిదప పరిక్షా నిర్వహణ అధికారులతో మాట్లాడారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల కు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయవలసినదిగా సూచనలు చేయడమైనది. మంగళవారం 220 మంది విద్యార్థులకు గాను 206 మంది విద్యార్థులు హాజరు అవడమైనది.
Post A Comment: