CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రచారంలో పాల్గొన్న మండల నాయకులు

Share it:


మన్యం టీవీ,అశ్వాపురం: హుజరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ గెలుపును కాంక్షిస్తూ పినపాక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు. కమలాపూర్ మండలం లో అనేక గ్రామాల్లో ప్రచారం నిర్వహించరు. ఈ  కార్యక్రమంలో బూర్గంపాడు  మండల కాంగ్రెస్ నాయకులు భజన సతీష్, రాము,  రమణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: