మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం ఐటిడిఎ కార్యాలయం లో మహాత్మాగాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఐటిడిఎ ఏపీవో వసంతరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఏవో దామోదర స్వామి,ఎస్ వో రాజ్ కుమార్,పిఏవో లక్ష్మీ ప్రసన్న ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: