మన్యం టీవి, బూర్గంపాడు:
బూర్గంపాడు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల లో ఎస్ ఎఫ్ ఐ మండల మహాసభ శివ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య ప్రైవేట్ పరం కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం కాలేజీలు హాస్టల్లోను కాపాడుకోవటం విద్యార్థుల పైనే ఉందని అన్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది కె సందీప్ SFI జిల్లా ఉపాధ్యక్షులు .అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షులు, గౌస్ పాషా కార్యదర్శి తొమ్మిది మంది కమిటీ సభ్యులు పేర్లు ప్రకటించారు .ఈ కార్యక్రమంలో వ్యకస మండల సహాయ కార్యదర్శి భయ్యా రాము, జన విజ్ఞాన వేదిక జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల తిరుపతయ్య శనగ రమేషు వెంకటేష్ ప్రకాష్ సుజాత శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: