మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం నిమ్మగుడెం గిరిజన గ్రామంలో వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి 60మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి,మందులు పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలో పేద కుటుంబాల వారికి నిత్యావసరాల సరుకులు అందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళి కృష్ణ రావు, ప్రఖండ్ ప్రముఖ్ సాయిబాబు, బండారి జగదీష్, టీచర్ పాలబోయిన కేశవరావు, కారోబార్ కొమరం రవి, మద్దల రాంబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: