మన్యం టివి, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఏ ఎస్ పి సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు మల్లు దొర మాట్లాడుతూ ములకపాడు పీ హెచ్ సి లో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ నాయక్ ఆదివాసి బిడ్డల అవమనిచడం అనేది చాలా దారుణమని మండిపడ్డారు దీనిలో చదువు కొరకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సంతకం కోసం వెళ్లిన వారిని అవమానపరచడం సరికాదని ఏ ఎస్ వి తరఫున హెచ్చరించారు. ఆదివాసి విద్యార్థులు అక్రమ సంపాదన కోసమా లేక సంపద కోసమా వైద్యుని సంతకం అడిగారని ఆ యొక్క వై0ద్యులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసి పేషెంట్ పట్ల కూడా ఆయన తీరు వ్యవహారం బాగులేదన అన్నారు సంతకం కోసం వచ్చిన వారు నాతో దురుసుగా ప్రవర్తించారని మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి తన తప్పు లేదని సమర్థించుకోవడం ఏదేవ అని చెప్పారు.ఈ ఆదివాసి గిరిజనులు ఒక అధికారిని బెదిరించడం అనేది ఎక్కడ జరగదని తన తప్పు లేకుండా తప్పుదోవ పటిస్తున్నారని కోరారు. ఆదివాసీలపై చిన్నచూపు చూసే అధికారి బదిలీ చేయాలని దీనిపై పి ఓ గారు స్పందించి పూర్తి విచారణ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొందే అశోక్, ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: