మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజుఅశ్వాపురం,సీతరామపురం,జగ్గారం,ఆనందాపురం,మల్లెలమడుగు ,రామచంద్రపురం,పాములపల్లి గ్రామపంచాయితీల్లో కల్యాణలక్స్మి,శాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ సందర్భంగా రూ,10,0116/- విలువగల 12 చెక్కులను ఆయా పంచాయితీలోని లబ్దిదారులకు ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ తిరుపతి రావు,తెరాస మండల ప్రధానకార్యదర్శి మర్రి మల్లారెడ్డి,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు కమటం నరేష్,సర్పంచులు,ఎంపీటీసీలు,పంచాయితీ కార్యదర్షులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: