మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ గుర్తించాలని,కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షలు తక్షణ సాయంగా ప్రకటించాలని ప్రతి జర్నలిస్టుకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,జర్నలిస్టుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ,తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని శనివారం మణుగూరు పట్టణంలోని గాంధీ విగ్రహానికి టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
Post A Comment: