గుండాల అక్టోబర్ 21 (మన్యం మనుగడ) మండలంలో పోలీస్ సేవలు అమోఘం. గుండాల సీఐ శ్రీనివాస్ నిరుపేద మహిళలను ఆదుకున్నారు. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామానికి చెందిన ఇప్ప లక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుటే ఉండడానికి ఇల్లు కూడా లేని క్రమంలో ఇంటి నిర్మాణం కోసం రేకుల తో పాటు ఒక కింట బియ్యంత రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న గుండాల సీఐ శ్రీనివాస్, కొమరారం ఎస్ఐ శ్రీధర్ కు ధన్యవాదాలు అని చెట్టు పల్లి గ్రామస్తులు పేర్కొన్నారు
Post A Comment: