CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నిబంధనల నడుమ ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Share it:





మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నేపధ్యంలో,మండలం లోని 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా దృశ్య పరీక్ష కేంద్రాలలో శానిటేషన్ చేపించారు.విద్యార్థులు మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.531 మందికి గాను 477 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.మొత్తం విద్యార్థుల లో 89.9 శాతం హాజరయ్యారు అని,10.2 శాతం గైర్హాజరు అయ్యారు అని అధికారులు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: