మన్యం టీవీ వాజేడు.
.జాతీయ అప్రెంటిస్ వేళలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు సంబంధించి ఈనెల 4వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటిఐ కొత్తగూడెం లో అప్రెంటిస్ మేళ నిర్వహించబడును కావున ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ మేళలో పాల్గొనవలసిందిగా వాజేడు ప్రభుత్వ ఆర్ ఐ టి ఐ. ప్రిన్సిపాల్ పి. శేఖర్. ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలలో అప్రెంటిస్ పొందాలంటే విధిగా ఐటిఐ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www apprenticeship india.org లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్రెంటిస్ భర్తీ చేసుకునే పరిశ్రమల యాజమాన్యాలు కూడా అప్రెంటిస్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తద్వారా వ్యాప్స్ ద్వారా పరిశ్రమల యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహాలు అందుతాయని తెలిపారు.c
Post A Comment: